జాతి రతనాలు

చరిత్ర మరచిన యుద్ధ యోధుడు మొగిలయ్య
తెలంగాణ అంటేనే ఒక నిరంతర పోరాటా ఝరి. తెలంగాణ చరిత్రంతా అసంఖ్యాక బహుజనుల అసమాన పోరాటల త్యాగాల ఫలితమే. వివరాలు

సూర్యాపేట డాక్టర్
డా॥ శర్మ ఆనాటి సూర్యాపేటలో స్థానిక రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర వహించిన కాంగ్రెసు వ్యక్తి, తన జీవితంలో పార్టీ మారలేదు. ఖద్దరు వస్త్రధారణను విసర్జించలేదు. వివరాలు

‘మరణం చివరి చరణం కాని కవి’ అలిశెట్టి ప్రభాకర్
చిత్రకళది అంతర్జాతీయ భాష. కవిత్వానిది ప్రాదేశిక భాష. కవిత్వంలో కొంత చిత్రలేఖనం, చిత్రలేఖనంలో కొంత కవిత్వం మిళితమై ఉంటాయి. వివరాలు

హైదరాబాద్ కొహినూర్ వజ్రం నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్
ఇది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న రోజుల నాటి ముచ్చట. ప్రభుత్వంలో పనిచేస్తున్న అన్ని ఇంజనీరింగ్ శాఖల ఇంజనీర్లు సంఘటితమై తెలంగాణ ఇంజనీర్స్ జె ఎ సి ని ఏర్పాటు చేసుకున్నారు. వివరాలు

తత్త్వ బోధకుడు ఇద్దాసు
నల్గొండ జిల్లా పెద్దఊర మండలం చింతపల్లి గ్రామంలో క్రీ.శ. 1811 ప్రాంతంలో దున్న ఇద్దాసు జన్మించాడు. ఎల్లమ్మ, రామయ్య వీరి తల్లిదండ్రులు. పశువుల కాపరిగా, జీతగాడిగా ఇద్దాసు పనిచేశాడు. వివరాలు

పోతన మన వాడని చాటిన కవి
అనుముల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి మహాకవి, ఉత్తమ పండితుడు, గొప్ప పరిశోధకుడు, సంస్కృతాంధ్ర భాషా కోవిదులు, దేశభక్తులు, సంస్కరణాభిలాషులు, ఉదాత్తమైన ప్రవర్తన కలవారు. వివరాలు

మహామహోపాధ్యాయ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి తెలంగాణ గర్వించదగ్గ కవి పండితులలో ముందువరుసలో ఉంటారు. సంస్కృతంతోపాటు ఆంగ్లం, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ భాషలలో వివరాలు
తెలంగాణా తాత్త్విక కవి ‘అయ్యగారు’
ఛందోబద్ధముగా మదీయము మనస్తాపంబు నీ ముందు నీ చందానన్ వెలికుచ్చెగాని, కవితా సౌందర్యమున్ జూపి నీ డెందంబున్ హరియించు పూన్కి యని పాటింపంగ రా దిందిరా నందాలంబన! … వివరాలు

తెలంగాణ సమున్నత శిఖరం సురవరం
సురవరం వారి జన్మస్థలం మహబూబ్నగర్ జిల్లాలోని బోరవెల్లి గ్రామం. క్రీ.శ. 1896లో నారాయణరెడ్డి, రంగమ్మ దంపతులకు జన్మించారు. వివరాలు

ఉద్యమ జీవి నెమిలికొండ రంగాచార్యులు (1920-1965)
డాక్టర్ శ్రీరంగాచార్య సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన ధర్మాపురం గ్రామంలో నెమిలికొండ యింటి పేరున్న శ్రీవైష్ణవ కుటుంబం ప్రసిద్ధిగాంచింది. వీరు భూస్వాములు. గ్రామ పటేల్, పట్వారి … వివరాలు