పర్యాటకం

అలనాటి పూర్వీకులను యాదికి తెచ్చే మన ‘మల్లూరు’
అలనాటి పూర్వీకులను యాదికి తెచ్చే మన ‘మల్లూరు’ బృహత్ శిలాయుగంనాటి అవశేషాలు భారతదేశంలో చాలా చోట్ల కనిపించినా, ఇటువంటి వాటికి ప్రత్యేకంగా పేరు తెచ్చుకున్నది తెలంగాణా, దక్కను … వివరాలు

గిరిజన కులదైవం నాగోబా జాతర
….అప్పుడు భాలేష్కాల్ ` సోదర సమేతుడై నాగశేషుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవటానికి ఏడు కడవలతో పాలు, పెరుగు, నెయ్యి, పంచాదార, తేనె, పెసరపప్పు, శనగపప్పును నైవేద్యంగా సమర్పించి సంతృప్తుణ్ణి … వివరాలు

తెలంగాణ సంస్కృతికి ప్రతీక… జానపద విశిష్టతల వేడుక…. ఎన్నెన్నో ప్రత్యేకతల ఏడుపాయల జాతర
అది… చుట్టూరా పెద్దపెద్ద బండరాళ్లు దొంతర్లుగా పేర్చినట్టుండే ఎత్తైన గుట్టలు… నలువైపులా అడవిని తలపించేలా ఉన్న చెట్లు, చేమలు… నది ఏడు పాయలుగాచీలి ప్రవహించి మళ్లీ ఒకచోట … వివరాలు

గుహలో గుహ… అక్కడ శివయ్య!
అత్యంత ప్రాచీనకాలం నుంచి శైవ క్షేత్రాలకు ప్రసిధ్ధి గాంచిన నల్లమల కొండలే భూలోక కైలాసమన్నది భక్తుల విశ్వాసం. దేశంలోని జీవనదులలో ఒకటైన పవిత్ర కృష్ణవేణి ఈ పర్వత … వివరాలు

హరహర మహాదేవ..
గౌరీప్రియాయ రజనీశకళాధరాయ – కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ – దారిద్య్రదు:ఖ దహనాయ నమశ్శివాయ ఎవరికి ఏ కష్టంవచ్చినా ప్రార్థించేది ఆ పరమశివుణ్ణే. అన్ని జీవరాసులకు … వివరాలు
‘గుట్ట’ అభివృద్ధి పనులు వేగవంతం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు డిసెంబరు … వివరాలు

అన్ని జిల్లాల్లో శిల్పారామాలు
రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో శిల్పారామాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. హైదరాబాద్లోని శిల్పారా మాన్ని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. మాదాపూర్లో గల … వివరాలు

‘యాదగిరి’ క్షేత్రానికి రూ. 100 కోట్లు
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 400 ఎకరాలలో నృసింహ అభయారణ్యం పేరుతో పార్కులను అభివృద్ధి చేయనున్నారు. 1600 ఎకరాల … వివరాలు