వచ్చే ఏడాది అంతర్జాతీయ విత్తన సదస్సు

హైదరాబాద్‌ మాధాపూర్‌ లోని హెచ్‌.ఐ.సి.సి లో 2019 లో జరుగనున్న అంతర్జాతీయ విత్తన సదస్సు ఏర్పాట్లను పరిశీలించ టానికి నగరానికి చేరుకున్న స్విట్జర్‌ల్యాండ్‌ లోని ఐ.ఎస్‌.టి.ఎ సెక్రెటరి జనరల్‌ డా. ఆండ్రేయాస్‌ వాయీస్‌, కార్యక్రమాల, సభ్యత్వాల భాధ్యురాలు ఓల్గా స్తోఏకీ హైదరాబాద్‌ నగరంలో పర్యటించారు. వివరాలు

పాతబస్తీకి కొత్త సొబగులు

హైదరాబాద్‌ పాతబస్తీలో రూ.1000 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని, తానే స్వయంగా శంకుస్థాపన చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. వివరాలు

భూమాతను రక్షిస్తాం

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు అరుదైన ఘనతను సాధించారు. భూమి, పర్యావరణ రక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేయటంతో పాటు, రోజంతా ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం హరితహారం పర్య వేక్షణలో గడిపారు. వివరాలు

ఇంటింటికీ ‘భగీరథ’ జలాలు

వచ్చే ఎన్నికల నాటికి ప్రతీ ఇంటికి నల్లాద్వారా సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని తమకు తాముగా స్వీకరించిన సవాల్‌కు కట్టుబడి ‘మిషన్‌ భగీరథ’ పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. వివరాలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ గుర్తింపు

ఆదిలాబాదు జిల్లాలో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయస్థాయి ప్రమాణాల గుర్తింపు లభించింది. ఆదిలాబాదు జిల్లా అంటేనే మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలతో సతమతమయిన గిరిజన జిల్లాగా పేరుండేది. నేడు ఆనాటి చరిత్రను తిరగరాశారు. వివరాలు

8 స్థానిక సంస్థలకు పురస్కారాలు

తెలంగాణాలోని 8 స్థానిక సంస్థలకు ఉత్తమ పంచాయతీ పురస్కారాలు దక్కాయి. ఈ అవార్డులను ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీ దివస్‌ను పురస్కరించుకుని అందజేస్తోంది. వివరాలు

రాష్ట్రానికి ‘ఎయిమ్స్‌’

రాష్ట్ర విభజన హామీలలో భాగంగా, తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తామన్న ‘ఎయిమ్స్‌'(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) ఇపుడు వాస్తవం కానున్నది. రాష్ట్రంలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు అనుమతిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ పంపించింది. వివరాలు

రైతు చేతికి పెట్టుబడి చెక్కులు

రైతు బంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడికి మద్దతుగా ఎకరానికి 8వేల చొప్పున చేసే ఆర్థిక సహాయపు మొదటి విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మే నెల 10న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. వివరాలు

ఇంకుడు గుంతలతో నీటి కరవును జయిద్దాం..

నీరు…. నీరు…. నీరు…. నీరుంటే కరవు ఉండదు. ఎక్కడ నీరు ఉంటే అక్కడ అంతా పచ్చదనం. నీరుంటే ప్రజలు సుఖ సంతోషాలతో వుంటారు. … నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ప్రజలు ఆనందంగా పండుగ చేసుకుంటారు. వివరాలు

బడ్జెట్‌ సమావేశాలలో 11 బిల్లులకు ఆమోదం

అసెంబ్లీ, కౌన్సిల్‌ బడ్జెట్‌ సమావేశాలు 13 రోజుల పాటు కొనసాగి, మార్చి 29న నిరవధికంగా వాయిదా పడ్డాయి. మార్చి 12న ప్రారంభమైన సమావేశాలు సెలవులు పోను 13 పనిదినాలలో కార్యకలాపాలు నిర్వహించాయి. వివరాలు

1 10 11 12 13 14 78