వార్తలు

నేతన్నకు అండగా
చేనేత కార్మికులకు ప్రభుత్వం మరొక వరాన్ని అందించింది. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తూ గతంలో ఇచ్చిన జీవోను సవరిస్తూ నూతనంగా మరొక జీవో జారీ చేసినట్లు మంత్రి కెటి రామారావు తెలిపారు. వివరాలు

రాష్ట్రానికి జపాన్ ‘ఇసేఫుడ్స్’ నర్మెట్టలో యూనిట్ ఏర్పాటుకు అనుమతి
జపాన్ కు చెందిన ప్రముఖ ఆహారపదార్థాల కంపెనీ ఇసే ఫుడ్స్ (Iూజు ఖీశీశీసర Iఅష) తెలంగాణలో తన యూనిట్ ప్రారంభించనున్నది. వివరాలు

దూల్పేట్ ఇప్పుడు మారిపోయింది..
తెలంగాణా ప్రాంత ప్రజలు సాగు-తాగునీరుకై దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నారు. స్వరాష్ట్రంలో ఈ సమస్యను శాశ్వతంగా రూపుమాపడానికి అనేక పథకాలు రూపొందినాయి. వివరాలు

మల్లన్నసాగర్ సొరంగం పనులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ
కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ ఇరుసు లాంటిదని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైన ప్యాకేజ్ 12 పనులను ఆయన అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. వివరాలు

లక్ష్య సాధనలో ప్రభుత్వ నిబద్ధత
నా ప్రభుత్వం చేపట్టిన భారీ కార్యక్రమాలలో రైతుల పొలాలకు కృష్ణా, గోదావరి నదుల జలాలను తీసుకురావడం కోసం అనేక భారీ, వివరాలు

గీత కార్మికులకు చెట్లపన్నురద్దు
తెలంగాణా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం బహుముఖాలుగా కృషి చేస్తున్నది. వివరాలు

పెళ్లికానుక లక్షానూట పదహార్లు!
పేదరికం మనుషుల్ని అనేక రకాలుగా వేధిస్తుంది. పేదరికంతో బాధ పడేవారికి కొన్నిసార్లు సాంప్రదాయాలు కూడా భారంగా పరిణమిస్తాయి. మన సమాజంలో పెండ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న అంశం. వివరాలు

అక్రమాలకు చెక్ ప్రభుత్వానికి ఆదా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఏ ఇతర శాఖ ప్రయత్నించని విధంగా పౌరసరఫరాల శాఖ ఐటి ప్రాజెక్టులో భాగంగా కఠినమైన ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) విధానాన్ని 17000 రేషన్ షాపుల్లో విజయవంతంగా అమలు చేసింది. వివరాలు

ఐటీఐల పనితీరు బాగుంది :
తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐటీఐ) పనితీరు బాగుందని కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖామంత్రి అనంతకుమార్ హెగ్డే ప్రశంసించారు. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్లో రాష్ట్ర హోం, కార్మిక శాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఇతర అధికారులతో కేంద్రమంత్రి సమావేశమయ్యారు. వివరాలు

దేశంలోనే అత్యాధునిక మోడల్ రైతు బజారు
రైతు మురిసిన.. ప్రజలు మెచ్చిన షాపింగ్ మాల్ సిద్ధిపేట రైతన్నకు కానుకగా వచ్చింది. మార్కెటింగ్ శాఖలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సిద్ధిపేట పట్టణంలో మోడల్ రైతు బజారు నిర్మితమై విప్లవాత్మకమైన మార్పులకు నిదర్శనంగా నిలిచింది. వివరాలు