వార్తలు

సింగరేణికి జాతీయస్థాయిలో 8వ ర్యాంకు
మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలో ఎంపిక చేయబడిన 25 అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒకటిగా 8వ రాంకును సాధించింది. వివరాలు

రైతు నేతకు అవార్డు
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్ షిప్ 2017 అవార్డు రావడం తెలంగాణ రాష్ట్రానికి లభించిన గౌరవమని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వివరాలు

కేంద్రం దృష్టికి రాష్ట్ర అంశాలు
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను పలు శాఖల కార్యదర్శులను కలిశారు. మొదట కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటి అయ్యారు. వివరాలు

ముంబైలో మంత్రి కేటీఆర్
తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ఒక రోజు ముంబై పర్యటనలో పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ముందుగా ఉదయం ఐసీఐసీఐ బ్యాంకు సియివో చందా కొచ్చర్తో మంత్రి సమావేశం అయ్యారు. వివరాలు

అర్చకులకు పే స్కేల్
దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఉద్యోగులకు వచ్చే నవంబర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేల్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. వివరాలు

హైదరాబాదులో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ 2017
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో అంతర్జాతీయ సమావేశానికి వేదిక కానుంది. భారత్ – అమెరికా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించనున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూవర్షిప్ సమ్మిట్ (జి.ఈ.ఎస్) ఈ ఏడాది నవంబర్ 28-30 తేదీల మధ్య హైదరాబాదులో జరగనున్నది. వివరాలు

జీఎస్టీ 21వ కౌన్సిల్ సిఫారసులు
వస్తువులు, సేవల పన్ను (జిఎస్టి)కి సంబంధించిన జిఎస్ టి కౌన్సిల్ 21వ సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి ఆర్థిక మంత్రి మాట్లాడారు. వివరాలు

పథకాల పరిశీలనకు ఇతర రాష్రాలు
ఆరోగ్య బీహార్ కోసం తెలంగాణకు వచ్చాను. ఇక్కడ అమలు అవుతున్న వైద్య ఆరోగ్య పథకాలు అద్భుతంగా ఉన్నాయి. వీటిని మా రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు కృషి చేస్తాం. అలాగే మహిళలు, పిల్లల కోసం చేపట్టిన పథకాలు బాగున్నాయి. వివరాలు

ఆహ్లాదానికి అర్బన్ పార్కులు
పట్టణ ప్రాంతాల్లో రోజు రోజుకూ పెరుగుతున్నట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని ప్రజలు తట్టుకునేందుకు, మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేస్తోంది. వివరాలు