వార్తలు

లక్ష్యం దిశగా రెసిడెన్షియల్ స్కూళ్లు!
2017-18 విద్యా సంవత్సరంలో కొత్తగా 255 రెసిడెన్షియల్స్ స్కూళ్ళను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోగా, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు రికార్డు స్థాయిలో 169 రెసిడెన్షియల్స్ స్కూళ్లు ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. వివరాలు

పేద బ్రాహ్మణుల సంక్షేమంలో ఆదర్శం
పేద బ్రాహ్మణులకు ఉపయోగపడేవిధంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ దేశంలోనే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి అభిలషిస్తున్నారని రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. వివరాలు

అమెరికా పౌరుడిని ఆదుకున్న పర్యాటక శాఖ
ప్రయాణంలో సర్వం పోగొట్టుకున్న ఒక అమెరికా పౌరుడిని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని తన ఔదార్యాన్ని చాటుకుంది. వివరాలు

వెయ్యి రేకులుగా పుష్పిస్తున్న ‘వైఫై’
అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్లో ఇప్పుడు డిజిటల్ విప్లవం విస్తరిస్తోంది. ఇచ్చోడ మండలం సమీపంలోని అకోలి గ్రామం కేంద్రంగా గిమ్మి గ్రామానికి చెందిన గజానన్ నీవాల్కర్ నిజమైన విప్లవానికి బాటలు వేస్తున్నారు. వివరాలు

ఆధునిక సాంకేతిక బాటలో తెలంగాణ పోలీస్
ప్రపంచంలో ఏప్రాంతమైనా సురక్షితంగా ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే సాధ్యం. వివరాలు

షాన్దార్ ఇఫ్తార్..
మన రాష్ట్రం మనం సాధించుకున్నాక, ముఖ్యమైన మన పండుగలను రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తూ వుండడం చూస్తుంటే, తెలంగాణలో గంగా, జమునా తెహజీబ్ వర్థిల్లుతున్నదనే విషయం స్పష్టమవుతుంది. వివరాలు

ఆపన్నులకు అండగా విన్నర్స్ ఫౌండేషన్
భగవంతుడు సృష్టించిన ఈ భూ ప్రపంచంలో ఎవరి జీవితాన్ని వారు బ్రతకడం సహజం. ఈ సమాజంలో ఒక్కోసారి ఎవరి జీవితాన్ని వారు కొనసాగించడం, సాధారణ స్థాయిలో బ్రతకడమే గగనమవుతుంది. అటువంటి సందర్భాల్లోనే ఆపన్నులకు ‘ఆసరా’ అందించాలి. వివరాలు

బౌద్ధ వారసత్వ ప్రతీక బుద్ధవనం
నల్గొండ జిల్లా కేంద్రానికి 60 కి.మీ. దూరంలో రూపుదిద్దుకుంటున్న ‘బుద్ధవనం’ పర్యాటకులకు కనువిందు చేయనుంది. వివరాలు

అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో..
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, స్వరాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ పతాక మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మానవీయతకు మచ్చుతునకలా… కాబోయే అమ్మలకు ఆత్మీయతతో.. పుట్టబోయే బిడ్డలకు ప్రేమతో అందిస్తున్న అరుదైన అందమైన అపురూప కానుక ఇది. వివరాలు

జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో దేశంలోనే తొలి మహిళా గ్యాస్ బంక్
జైళ్ళశాఖ ఆధ్వర్యంలో దేశంలోనే తొలి మహిళా గ్యాస్ బంక్ను హైదరాబాద్ చంచల్గూడ జైలు వద్ద హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు వివరాలు