వి.ఆర్‌.ఎ.లకు శుభవార్త

వారసత్వంగా విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారి వేతనాలు 64.61 శాతం పెంచనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఫిబ్రవరి 24న ప్రకటించారు. ప్రస్తుతం విఆర్‌ఎలు అన్ని విధాల … వివరాలు

మరో చరిత్ర సృష్టించిన గంగదేవిపల్లి

తెలంగాణ రాష్ట్రంలోని గంగదేవిపల్లి గ్రామం మరో చరిత్ర సృష్టించింది. ఇప్పటికే దేశంలోనే ఉత్తమ పంచాయతీగా ఎంపిక కావడంతోపాటు అనేక అవార్డులు, ప్రత్యేకతలతో ఆదర్శ గ్రామంగా నిలచిన వరంగల్‌ … వివరాలు

కృష్ణమ్మ పొంగింది.. పాలేరు ఉప్పొంగింది..

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో దాదాపు 60వేల ఎకరాలకు సాగునీరు, ఆ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలు, గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన భక్త రామదాసు … వివరాలు

టంకశాలకు సాహిత్య అకాడమీ అవార్డు

సీనియర్‌ పాత్రికేయుడు, ప్రముఖ రచయిత టంకశాల అశోక్‌ను సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతియేడాది అందించే ఉత్తమ అనువాద రచనల్లో 2016 సంవత్సరానికి … వివరాలు

ఇదే ఉత్సాహంతో లక్ష్య సాధన కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచన

పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం, పాలనా వికేంద్రీకరణ లక్ష్యాలుగా ఏర్పడిన కొత్త జిల్లాల ద్వారా ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు … వివరాలు

కురవి దేవాలయ అభివృద్ధికి రూ. 5 కోట్లు

మహబూబాబాద్‌ జిల్లా కురవి వీరభద్రస్వామికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొక్కు చెల్లించుకున్నారు. ఫిబ్రవరి 24న పర్వదినమైన మహాశివరాత్రి రోజు కేసీఆర్‌ కురవి వెళ్ళి బంగారు కోరమీసాలను, పట్టు … వివరాలు

రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని కోరుకున్న కేసీఆర్‌

‘తెలంగాణ వస్తే శ్రీవేంకటేశ్వరస్వామికి, పద్మావతి అమ్మవార్లకు బంగారు ఆభరణాలు సమర్పిస్తానని ఉద్యమ సమయంలో మొక్కుకున్న. స్వామివారి దయవల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ ఆభరణాలు సమర్పించి మొక్కులు … వివరాలు

జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వి.ప్రకాశ్‌

తెలంగాణ బీడుభూములను సస్యశ్యామలం చేసేందుకు, కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టులను నిర్మిస్తున్న రాష్ట్రప్రభుత్వం కొత్తగా జలవనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటుచేసింది. ఈ సంస్థకు డైరెక్టర్‌, … వివరాలు

వెంకన్నకు మొక్కులు చెల్లించిన కె.సి.ఆర్‌

తెలంగాణ రాష్ట్ర సాకారం నాలుగు కోట్ల ప్రజానీకం ఆకాంక్ష. దశాబ్దాలపాటు సాగించిన పోరాట ఫలితం. వందలాది మంది ప్రాణత్యాగాల ఫలం. ఈ నాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ … వివరాలు

యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు

యాదాద్రి బ్రహ్మోత్సవ సంబురాలు ఫిబ్రవరి 27న అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. 11 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను స్వస్తివాచనంతో వేదపండితులు, అర్చకులు, వేదఘోషతో శ్రీకారం చుట్టారు. ఈ పదకొండు … వివరాలు

1 31 32 33 34 35 78