వార్తలు

గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా అయాచితం శ్రీధర్
తెలంగాణ గ్రంథాలయ పరిషత్ తొలి చైర్మన్గా డాక్టర్ అయాచితం శ్రీధర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఫిబ్రవరి 15న ఉత్తర్వులు జారీచేశారు. రచయిత అయిన శ్రీధర్ … వివరాలు

పబ్లిక్ సర్వీస్ కమిషన్ల స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఘంటా చక్రపాణి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి … వివరాలు

ఎం.బి.సిలకు కార్పొరేషన్
సమాజంలో అత్యంత వెనుకబడిన తరగతుల (ఎం.బి.సి.) అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. బిసి కార్పొరేషన్ ను కొనసాగిస్తూనే రాష్ట్రంలో మోస్ట్ … వివరాలు

వరంగల్ దాహార్తికి శాశ్వత పరిష్కారం
స్టేషన్ఘన్పూర్, మల్కాపూర్ వద్ద 10 టిఎంసీల రిజర్వాయర్కు క్యాబినెట్ ఆమోదం వరంగల్ వాసుల దాహార్తికి ముగింపు లభించింది. తాగునీటి ఎద్దడి శాశ్వత నివారణకు బీజం పడింది. రాష్ట్ర … వివరాలు

నేతన్నల తలరాత మారాలి
నేత కార్మికుల జీవితాలనుంచి దు:ఖం పోవాలని, వారి తలరాత మారాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. చేనేత మగ్గాలు, మర మగ్గాలలో పనిచేస్తున్న కార్మికులందరూ మంచి జీవితం … వివరాలు
కాకతీయ టెక్స్టైల్ పార్కులో తిరుపూర్ బ్లాక్
తెలంగాణ ప్రభుత్వం వరంగల్ నగరంలో ఏర్పాటుచేస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్కి చెందిన టెక్స్టైల్ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ఒక బ్లాక్ ను … వివరాలు

డిజిటల్ తెలంగాణ
పెద్ద నోట్ల రద్దు దరిమిలా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇప్పటికే శరవేగంగా ముందుకువెళ్తున్న తెలంగాణ రాష్ట్రం, … వివరాలు

ఇర్కోడ్ ‘ఈ-పల్లె’
పెద్దనోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా చిల్లరో రామచంద్రా! అని గగ్గోలు పెడుతున్నారు. మనీ డిపాజిట్ కోసం బ్యాంకుల దగ్గర బారులు తీరుతున్నారు. క్యాష్ విత్ డ్రా కోసం … వివరాలు

విమానయానం ఇక సులభతరం
తెలంగాణలోని పట్టణ ప్రజలకు మెరుగైన విమానయాన సౌకర్యాన్ని కల్పించడంకోసం తెలంగాణ ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది.ఆ దిశలో భాగంగా జనవరి 11న ఢిల్లీలోని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ … వివరాలు