వార్తలు

బ్యాంకులు బలోపేతం కావాలి : సిద్ధిపేటపై సీఎం సమీక్ష
ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో బ్యాంకుల పాత్ర గణనీయంగా పెరుగుతున్నదని, దీనికి తగ్గట్లు బ్యాంకులు సంస్థాగతంగా బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కేె. … వివరాలు

రాష్ట్రంలో సైనికులకు డబుల్ పెన్షన్
సీఎం ప్రకటన దేశ రక్షణకోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలపట్ల యావత్ సమాజం సానుభూతితో ఉండాలని, ఆ కుటుంబ పోషణ బాధ్యత దేశం స్వీకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు … వివరాలు

రాష్ట్రంనుంచి విదేశాలకు చౌకగా వ్యాక్సిన్
పేద దేశాల ప్రజలకు అందించడానికి తక్కువ ధర కలిగిన వ్యాక్సిన్లు తెలంగాణనుంచి ఎగుమతి కావడం రాష్ట్రానికి గర్వ కారణమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. శాంతా బయోటెక్నిక్స్ … వివరాలు

జర్నలిస్టుల కుటుంబాలకి ఆర్ధిక సాయం
రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నది. వారి సంక్షేమానికి గత రెండు ఆర్ధిక సంవత్సరాల్లో జీవో నెంబరు 225ను అనుసరించి 20 కోట్ల … వివరాలు

వెల్నెస్ సెంటర్లు!
ఉద్యోగులు, జర్నలిస్టులకు ఉచితంగా వైద్యచికిత్సలు, మందులు – ప్రతి జిల్లాకో వెల్ నెస్ సెంటర్తో విస్తరణ రోగంతో ఎవరైనా చనిపోవచ్చు కానీ, వైద్యం అందక ఎవరూ మరణించే … వివరాలు

భూసేకరణ బిల్లుకు ఆమోదం
తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు డిసెంబరు 16న ప్రారంభమైనాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై లఘు చర్చలు జరపడంతో పాటు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు … వివరాలు

జాతీయ రహదారులకు 8వేల కోట్లు
ఏ ప్రదేశమైనా అభివృద్ధి సాధించాలంటే, అందుకు అనుగుణంగా తగిన మౌలిక వసతులు వుండాలి. మౌలిక వసతులన్నీ సమకూరాలంటే అన్నిటికన్నా ముందు, రవాణా సౌకర్యం వుండాలి. ఇందుకోసం కావలసింది … వివరాలు

ప్రజలకు అవగాహన కల్పించాలి: సీఎం
సాంకేతిక అభివృద్ధి దినదిన ప్రవర?మానమవుతున్న నేపథ్యంలో ప్రజలకు డిజిటల్ ఫైనాన్షియల్ లిటరేచర్ (సాంకేతిక ఆర్థిక అక్షరాస్యత) పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో వున్నదని, ఈ మేరకు … వివరాలు

ఏడాదిలో క్రిస్టియన్ భవన్
రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు గౌరవం లభించి, అందరికీ అభివృద్ధి ఫలాలు అందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని … వివరాలు