వార్తలు

అపోహలనుంచి ఆవిష్కరణల స్థాయికి..
తెలంగాణను ఆవిష్కరణల కేంద్రంగా నిలిపే క్రమంలో పల్లెసీమల సృజనాత్మకతకు పెద్దపీట వేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింత అభివద్ధి … వివరాలు

రద్దుతో ఖజానాకు గండి
పెద్ద నోట్ల రద్దు వల్ల ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 3 వేల కోట్లకు పైగా తగ్గే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన … వివరాలు

బాలల హక్కులకు రక్షణ
చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 14న జరిగే బాలల దినోత్సవాన్ని ప్రతి యేటా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ యేడాదికూడా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో … వివరాలు

అసెంబ్లీని సందర్శించిన బ్రిటన్ బృందం
కామన్వెల్త్ ఆఫ్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) యుకేశాఖ ఆధ్వర్యంలో అధికారికంగా బ్రిటన్ బృందం నవంబర్ 9న తెలంగాణ అసెంబ్లీని సందర్శించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి, … వివరాలు

గజ్వేల్ ప్రసూతి కేంద్రం రికార్డు
ఆలోచన చేయడమేకాదు.. ఆచరణలోకి తీసుకుని వచ్చి అందరూ హర్షించేలా ఆదరణను చూరగొన్న గజ్వేల్ సీమాంక్-హైరిస్క్ ప్రసూతి కేంద్రం ప్రభుత్వ నిబద్దతకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణ ప్రభుత్వం … వివరాలు

ఆరోగ్య తెలంగాణ
ప్రజలకు చేరువగా ఆరోగ్యం, అదీ ప్రభుత్వం అందించే ఆరోగ్య సేవలయితే, ప్రజలు అనారోగ్యానికి ఆమడదూరంలో వుంటారు. ఆరోగ్యాన్ని అందరికీ అందుబాటులో వుంచాలనే ప్రభుత్వ ఆలోచన అంచెలంచెలుగా పెరుగుతున్నది. … వివరాలు

హర్యానాతో పర్యాటక ఒప్పందం
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలమధ్య సాంస్కృతిక-పర్యాటక రంగాల్లో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. దివంగత సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఈ కార్యక్రమం … వివరాలు

మత్స్యకారులకు మంచి రోజులు
రాష్ట్రంలోవున్న వివిధ కుల వృత్తులవారి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక ప్రణాళికలను రూపొందిస్తోంది. అందరి ఆశలను నెరవేరుస్తుందనే మిషన్ కాకతీయ కార్యక్రమం కూడా ఓ బృహత్ ప్రణాళికగా … వివరాలు

మల్లన్నసాగర్పై తొలగిన అపోహలు
మల్లన్న సాగర్… ఇటీవలి కాలంలో అపోహలు, అనుమానాలతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సాగునీటి జలాశయం. నిజాలను దాచి ఊహాగానాలతో ప్రజల్లో అయోమయాన్ని సృష్టించడంతో ఈ జలాశయంపై … వివరాలు