వార్తలు

వర్ష నష్టం 2740కోట్లు
పరిహారం ఉదారంగా ఇవ్వాలని కేంద్ర బృందాన్ని కోరిన సీ.ఎం. రాష్ట్రంలో గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు సుమారు రూ. 2740 కోట్లు నష్టం జరిగిందని, కేంద్రం … వివరాలు
రూ.2019 కోట్ల పంట రుణం మాఫీ
అధికారంలోకి రాకమునుపు ఇచ్చిన వాగ్దానాలను వంతులవారీగా నెరవేరుస్తూ వస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. రైతులు తీసుకున్న లక్ష రూపాయలలోపు పంట రుణాలను రద్దు చేస్తామన్న హామీ మేరకు మరో … వివరాలు

సింగరేణి మురిసింది!
వారసత్వ ఉద్యోగాలకు పచ్చజెండా రెక్కలు ముక్కలుచేసుకొని నల్లబంగారాన్ని దేశానికి సంపదగా అందిస్తున్న సింగరేణి కార్మికులు తమ కొలువులు తమ వారసులకు దక్కాలని సుదీర్ఘకాలంగా కన్నకలలు ఎట్టకేలకు నెరవేరాయి. … వివరాలు
పన్నుల వసూళ్లలో దేశంలోనే జీహెచ్ఎంసి టాప్
పాత నోట్ల ద్వారా పన్నులు చెల్లించవచ్చనే అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించడం ద్వారా కేవలం 16రోజుల్లోనే 250కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేయడం ద్వారా దేశంలోనే ఇతర … వివరాలు

పీడిత ప్రజల పక్షపాతి సదాశివుడు
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పీడిత ప్రజల పక్షపాతిగా తన రచనలతో, పాటలతో దోపిడీ వ్యవస్థపై యుద్ధం ప్రకటించిన కవి మల్లావఝ్జల సదాశివుడు, తనకు కాకుండా … వివరాలు

కోటి ఎకరాల మాగాణే లక్ష్యం: హరీష్ రావు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజుల్నగర్ వద్ద శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజీ-2 ఫేజ్-1 పథకాన్ని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీశ్ రావు నవంబర్ 8న … వివరాలు

డబుల్ బెడ్రూం ఇండ్లకు చౌకగా సిమెంటు
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్ను బహిరంగ మార్కెట్ కంటే … వివరాలు

డిజిటల్ తెలంగాణ నగరానికి మరో మణిహారం
దిలీప్ కొణతం నగరంలో నాస్కామ్ గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ నవంబర్ 10 నుండి 12వ తారీఖు వరు జరిగింది. యానిమేషన్, గేమింగ్ రంగాల్లో దేశంలో అత్యంత పేరుమోసిన … వివరాలు

సర్కారు బడుల్లో డిజిటల్ తరగతులు
గటిక విజయ్కుమార్ ఇస్రోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం విద్యార్థులు, ఉపాధ్యాయులకు డిజిటల్ పాఠాలు కేబుల్ టివి ద్వారా టెలి పాఠాలు ఎల్.సి.డి. ప్రొజెక్టర్లతో వీడియో పాఠాలు ప్రతీ … వివరాలు