వార్తలు

నగదురహిత లావాదేవీలే సమస్యకు పరిష్కారం
నగదు రహిత లావాదేవీలే నోట్ల రద్దు సమస్యకు పరిష్కారమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. నవంబరు 28వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశానంతరం సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో … వివరాలు

ప్రమాద రహిత రహదారులు
తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మెరుగుదల రోడ్ల నాణ్యతపైనే ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఎక్కడ ఎలాంటి రహదారుల నిర్మాణం అవసరమో గుర్తించి దానికి అనుగుణంగా నిర్మాణాలు … వివరాలు

నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టుల పనులు
టార్గెట్ ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేయాలి.. కౌంట్ డౌన్తో పని చేయాలి. పాత పద్ధతులను విడనాడాలి.. ఏళ్లతరబడి జాప్యం తగదు. స్వల్ప కాల వ్యవధితోనే టెండర్లు.. రైల్వే … వివరాలు

సౌదీ సహకారం
నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం.. విద్య, వైద్య తదితర రంగాల్లో సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతున్నదని, ముఖ్యంగా మైనార్టీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటున్నదని … వివరాలు

సాకారమైన మిషన్ కాకతీయ ఫలితాలు అందుకుంటున్న రైతన్నలు
రెండేండ్ల కింద తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి అందరికీ ఎరుకే. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినప్పుడు ప్రభుత్వానికి … వివరాలు

ప్రతీ కుటుంబం కేంద్రంగా జిల్లాల పాలన
జిల్లాల పునర్వ్యవస్థీకరణతో అతిపెద్ద పరిపాలనా సంస్కరణ తెచ్చిన నేపథ్యంలో వాటి ఫలితాలు ప్రజలకు అందేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించారు. కొత్త జిల్లాలు, … వివరాలు

అడిగిన వాళ్ళందరికీ ‘వ్యవసాయ విద్యుత్తు’
దాదాపు ఐదేళ్ళ నుంచి రాష్ట్రంలో రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసి ఎదురు చూస్తున్నారని, కనెక్షన్లు ఇచ్చే క్రమంలో అనేక అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని … వివరాలు