ఈ క్రతువు రేపటి కోసం..

కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు కొత్త పోలీస్‌ కమీషనరేట్లు, సబ్‌ డివిజన్లు, సర్కిళ్లు, పోలీస్‌ స్టేషన్లు ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణ ప్రతీ జిల్లాలో 40 ప్రభుత్వ కార్యాలయాలు … వివరాలు

దళిత గిరిజన వాడలనుండే భగీరథ 2017

నీటి పారుదల ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని మంచినీటి కోసం రిజర్వు చేసినందున ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నీటిని ఎక్కడికక్కడ వాడుకోవడానికి అనుగుణంగా ప్రణాళిక ఉండాలి. నీటి పారుదల … వివరాలు

టెంపుల్‌ సిటీ.. అన్నీ తానై..

రాబోయే కాలంలో యాదాద్రిని సందర్శించే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని దీనికి అనుగుణంగా యాదాద్రిలో వసతి, రహదారులు, క్యూలైన్ల వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు … వివరాలు

వ్యర్థ పదార్థాలతో ‘లోహశిల్ప కార్యశాల’

అద్భుత కళానైపుణ్యం ప్రదర్శించిన కళాకారులు వ్యర్థం అనుకుని పక్కనపెట్టే వస్తువులను తీసుకుని వాటన్నిటిని ఒక చోట చేర్చి వాటికి చక్కని ఆకృతులను కల్పించి జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దే … వివరాలు

మరిన్ని మైనారిటీ గురుకులాలు

మైనారిటీ గురుకుల పాఠశాలల నిర్వహణ, కొత్త గురుకుల పాఠశాలల ఏర్పాటుపై సెప్టెంబరు 16న క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. మైనారిటీ సంక్షేమ వ్యవహారాలు చూస్తున్న … వివరాలు

గోవాతో ఎంవోయూ

రాష్ట్రాల మధ్య సంబంధాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ఉదాత్తమైన ప్రక్రియకు తెరలేపింది. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లేందుకు సాగునీటితోపాటు పలు రంగాల్లో … వివరాలు

గ్రామీణ ప్రాంతాలకు నైపుణ్యాభివృద్ధి

నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పట్టణ ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపచేయాలని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువతకు ఉపాధి కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను … వివరాలు

పకడ్బందీగా ప్రభుత్వశాఖలు

జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖల పునర్‌ వ్యవస్థీకరణ కూడా ప్రజలకు ఎక్కువ మేలు చేసే విధంగా ఉండేలా కార్యాచరణ రూపొందిచాలని ముఖ్యమంత్రి … వివరాలు

మహిళా ఉద్యోగులకు వసతుల కల్పనలో దేశంలో తెలంగాణకు ద్వితీయ స్థానం

ప్రభుత్వాలు మహిళా ఉద్యోగులకు వసతులు కల్పించే విశయంలో దేశలో తెలంగాణ రాష్ట్రం ద్వితీయ స్థానంలో నిలిచింది. మొదటి స్థానాన్ని సిక్కిం రాష్ట్రం చేజిక్కించుకుంది. వివిధ వసతి సౌకర్యాలపై … వివరాలు

జీఎస్‌టీ బిల్లుకు శాసనసభ, మండలి ఆమోదం

జీఎస్‌టీ బిల్లు ఆమోదం కోసం తెలంగాన శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఆగస్టు 30న నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు … వివరాలు

1 41 42 43 44 45 78