వార్తలు

అనుకుంటే సాధించవచ్చు నిర్ణయాలే సిగలో సోపానాలు
శ్రీ డాక్టర్ సి.వీరేందర్ “ People rise in the life because of the decision but not because of their Condition & … వివరాలు

జిల్లాలకు ఐటీ
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేవలం రాజధానికే పరిమితం కాకుండా చిన్న చిన్న పట్టణాలకు సైతం విస్తరిస్తున్నామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ఆగస్టు 18న … వివరాలు

పరిశ్రమల మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం
తమ రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలన్నింటికీ మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు పరిశ్రమలు, ఐటీ, గనుల శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఆగస్టు 18న … వివరాలు

పెంబర్తిలో ఇత్తడి క్లస్టర్
పెంబర్తిలో మెటల్వేర్ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ఈ క్లస్టర్ ఏర్పాటుకు అయ్యే రూ.1.81 కోట్ల ఖర్చులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. … వివరాలు

చేనేత, ఇత్తడి కార్మికుల జీవితాల్లో వెలుగులు
రాష్ట్రంలోని చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు నింపేందుకు కేంద్ర జౌళిశాఖ నిర్ణయం తీసుకున్నది. మరో ఎనిమిది హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. బ్లాక్ లెవల్ … వివరాలు

సిద్ధిపేటకు హరిత మిత్ర అవార్డు..! పచ్చతోరణంతో..కళకళలాడుతున్న పట్టణం
పరిచయం అవసరం లేని పేరు సిద్ధిపేట..! ఇక్కడ అమలవుతున్న ఎన్నో ప్రభుత్వ పథకాలే స్ఫూర్తిదాయకం..! ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా.. ఖచ్చితంగా మొదటి స్థానంలో నిలుస్తుంది. సీఎం … వివరాలు

స్వచ్ఛ ఛాంపియన్ కరీంనగర్
2016 సంవత్సరానికి స్వచ్ఛ ఛాంపియన్ అవార్డు కరీంనగర్ జిల్లాను వరించింది. వ్యక్తిగత మరుగుదొడ్లకు ప్రాధాన్యమిస్తూ జిల్లాను 2016 మార్చి నాటికి పూర్తిగా బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా … వివరాలు

యువతకు నైపుణ్య శిక్షణ
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణనిస్తే భారతదేశం తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీ రామారావు అన్నారు.. దేశవ్యాప్తంగా నిరుద్యోగ … వివరాలు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రసంగం
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ నేలను తన పావన జలాలతో పునీతం చేస్తున్న కృష్ణవేణికి పుష్కర మహోత్సవం జరుగుతున్న శుభ సందర్భంగా … వివరాలు

కొత్త జిల్లాల ముసాయిదా విడుదల
ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకే జిల్లాల పునర్వవ్యవస్థీకరణ చేపట్టినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆగస్ట్ 22న సచివాలయంలో కొత్త జిల్లాల ముసాయిదాను … వివరాలు