వార్తలు
650 కి.మీల జాతీయ రహదారి
కేంద్ర ఉపరితల రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి 650 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను మంజూరు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రం … వివరాలు

కిలిమంజారో పై మన పిల్లలు
ఆఫ్రికా ఖండంలోని టాంజానియాలోని కిలిమంజారో పర్వతంపై మెదక్ జిల్లా కే.జీ.బీ.వీ. విద్యార్థుల బృందం ఆగస్ట్ 14 నాడు భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. ఈ బృందంలో పర్వతారోహకులు … వివరాలు

జనాభా దామాషాలో రిజర్వేషన్లు
తెలంగాణలో బలహీనవర్గాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున అందుకునుగుణంగా రిజర్వేషన్లు పెంచుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. తమిళనాడు తరహాలో ప్రత్యేక చట్టం తెచ్చి … వివరాలు
అమృత్ కింద తెలంగాణకు 277 కోట్లు
పట్టణాల అభివృద్ధికి రూపొందించిన అమృత్ పట్టణ పథకం కింద తెలంగాణలో రూ.555 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో రూ.277 కోట్లు కేంద్రం … వివరాలు

డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం వేగవంతం
రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇండ్ల కోసం వేర్వేరు పద్ధతులు … వివరాలు

‘మిషన్ భగీరథ, టి – హబ్’ అద్భుతం – నీతి అయోగ్
రాష్ట్రంలో ఇంటింటికి సురక్షితమైన మంచినీటిని అందించే మిషన్ భగీరథ పథకాన్ని అభినందించారు నీతి అయోగ్ వైస్ ఛైర్మెన్ అరవింద్ పనగారియా. తాగునీటి కొరత, నీటి సంబంధ వ్యాధుల … వివరాలు

భగీరథకు బ్యాంకుల అండ
తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథలో భాగం అయ్యేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలో కన్సార్టియంగా ఏర్పడ్డ అలహాబాద్, దేనా, పంజాబ్ అండ్ సింధ్, సిండికేట్, … వివరాలు