వార్తలు

మూడు చైనా కంపెనీలతో ఎంఓయు
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మూడు చైనా కంపెనీలు రాష్ట్ర సర్కార్తో ఎంఓయులు కుదుర్చుకున్నాయి. ఐటీ, వైద్య రంగాలలో ఈ ఎంవోయులు కుదిరాయి. జూన్ 20న రాష్ట్ర … వివరాలు

స్వరాష్ట్రంలో రాబడి రెట్టింపు
తెలంగాణ రాష్ట్రం సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా ముందడుగు వేస్తున్నది. దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కాని విధంగా తెలంగాణ రాష్ట్రం 27.45 శాతం ఆదాయ వద్ధిరేటు … వివరాలు

వందే తెలంగాణ శ్రీమాతరం
అష్టైశ్వర్య విలసితాం – కర్మయోగ సంసేవితాం – శ్రేష్ఠ పాలక పూజితాం – వందే తెలంగాణ శ్రీమాతరం – (అపార సంపదలతో తులతూగుతూ, అంకితభావంతో పనిచేసే అధికారులు, … వివరాలు

దేశ విదేశాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలలో కూడా ఘనంగా జరిగాయి. వివిధ దేశాలలో స్థిరపడ్డ తెలంగాణ ప్రజలు జూన్ 2వ … వివరాలు

ఘనంగా ప్రభుత్వ ఇఫ్తార్
ముస్లింలకు సిఎం కానుకలు రాష్ట్రంలోని ముస్లింలకు త్వరలోనే 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ … వివరాలు

సంఘటిత శక్తిని చాటండి
యావత్ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది, ప్రపంచ పటంలో ప్రత్యేకంగా కనపడేలాగా తయారు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు. ఆచరణలో చూపించిన తర్వాత, అంతటా … వివరాలు

ముందుకొచ్చిన అమెరికా కంపెనీలు
కెటిఆర్ సుడిగాలిలా పర్యటన ఫలితం అమెరికా సంయుక్త రాష్ట్రాలతో వ్యాపార వాణిజ్య సంబంధాలను నెలకొల్పే ఉద్దేశంతో పర్యటించిన ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు తన పర్యటన … వివరాలు

పాలేరులో టి.ఆర్.ఎస్ విజయం
ఖమ్మం జిల్లా పాలేరు శాసన సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఘన విజయం సాధించారు. … వివరాలు

సాదాబైనామాలపై భూముల రిజిస్ట్రేషన్ ముఖ్యమంత్రి ఆదేశం
రాష్ట్రంలో భూ వివాదాలన్నీ పరిష్కరించి, భూమి రికార్డులను సరిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. అసైన్డ్ భూములు చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిని మళ్లీ అసైన్డ్ దారులకు … వివరాలు

ఎరుపు మామిడి
సాధారణంగా మామిడి పండ్లు ఆకుపచ్చ, పసుపు పచ్చ లేదా కొన్ని పండ్లలో అక్కడక్కడ ఎరుపు వర్ణం రకాలను చూస్తుంటాం. కాని ఎరుపు వర్ణంలో ఉండే విదేశీ మామిడి … వివరాలు