వార్తలు

మంత్రి కేటీఆర్కు రిడ్జి పత్రిక -సీఎన్ఎన్ చానల్ ప్రతిష్టాత్మకమైన అవార్డు
తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. పంచాయతీరాజ్, ఐటి శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామా రావుకు లైఫ్స్టైల్ మ్యాగజైన్ రిడ్జి పత్రిక, జాతీయ చానళ్లలో ప్రముఖమైన … వివరాలు

మార్కెట్లకు మహర్దశ
బోయిన్పల్లిలోని బిఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ యార్డులో డిసెంబర్ 9నాడు హమాలీ విశ్రాంతి భవనము, మన కూరగాయల భవన సముదాయన్ని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు … వివరాలు

రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ గురుకులాలు
రాష్ట్ర వ్యాప్తంగా 60 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు 2016 జూన్ నుండి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. బాలికల కోసం 30, బాలుర కోసం … వివరాలు

సమాచార కేంద్రంగా యాదాద్రి భవన్
యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్నినవ గిరులతో యాదాద్రిగా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో బర్కత్పురాలో యాదాద్రి సమాచార భవనాన్ని నిర్మిస్తోంది. ఈ భవన నిర్మాణానికి … వివరాలు
ప్రవాహ వేగంతో.. వాటర్ గ్రిడ్
ఇంటింటికీ సురక్షిత త్రాగునీటిని అందించాలనే అంశానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 25న వాటర్గ్రిడ్పై పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో విస్తృత సమీక్ష జరిపారు. ప్రతీ … వివరాలు

అక్షర పొదుపరి అమ్మంగి
శ్రీ కందుూరి శ్రీరాములు మౌనం తన ఆభరణం చిరునవ్వు తన ఆయుధం ఆరడుగుల అందగాడు కాకపోయినా ఆజాను బాహుడైన ముఖారవిందమైన వాడు మును లెట్లా తపస్సు చేస్తారు? … వివరాలు

సర్కారుకు ఓరుగల్లు బాసట
వరంగల్ పార్లమెంట్ స్థానానికి నవంబర్ 21న జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 24న వెలువడ్డాయి. ఈ పార్లమెంట్ స్థానాన్ని అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి ‘పసునూరి … వివరాలు

ప్రతిఫలించిన ప్రభుత్వ స్వప్నం
రాష్ట్రంలోని దళిత నిరుపేదలకు మూడెకరాల భూ పంపిణీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసి ఏడాదిన్నర గడిచింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం అనుకున్న ఫలితాలను … వివరాలు

వారధిగా నిలుద్దాం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ‘బంగారు తెలంగాణ’ లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు అమలుచేస్తోంది. ఈ కార్యక్రమాల … వివరాలు