వార్తలు

ఓయూలో ప్రసంగించిన ఇక్బాల్
సారే జహాసె అచ్ఛా, హిందూస్తాన్ హమారా అనే జాతీయ గీతం రాసి మనకు నిత్యస్మరణీయుడైన మహాకవి డా.సర్ మహమ్మద్ ఇక్బాల్. ఈ పాట వింటూంటే ఇప్పటికీ శరీరం … వివరాలు

విజయ సోపానాలు..
పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు నేను ఉచితంగా ఒక్కరోజు ‘స్టడీస్కిల్స్-విజయం’పై అవగాహన శిక్షణ కార్యక్రమం పెట్టాను. 50 మంది విద్యార్థులు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చారు. … వివరాలు

పాలమూరు పెండిగ్ ప్రాజెక్ట్లకు మోక్షం
మహాబూబ్నగర్ జిల్లాలో ఉన్న నాలుగు ప్రధాన భీమ, కల్వకుర్తి, నెట్టెం పాడు,కొయిల్ సాగర్ప్రాజెక్ట్ ల పురోగతి పై ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు అక్టోబర్ 16న … వివరాలు

కోటి ఆశలతో ఎదురుచూస్తున్న వారికి కానుక
నియామకాలకు సిద్ధమైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తెలంగాణ రాష్ట్రం తనను తాను రచించుకుంటున్న సందర్భంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అవతరణ అత్యంత కీలకమైనది. రాష్ట్ర … వివరాలు

పోలీసులకు సి.ఎం. వరాలు
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అక్టోబర్ 21న హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో పోలీసు అమర వీరులకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిజిపి … వివరాలు

పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులు వేగవంతం
ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం విధానపరమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల చిరకాల స్వప్నమైన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అనుకున్న … వివరాలు

రైతు సంక్షేమమే లక్ష్యం కావాలి
రైతుల సంక్షేమానికి ఉపయోగపడేలా జాతీయ విత్తన కాంగ్రెస్ ప్రధాన ఎజెండాగా చర్చ జరగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో … వివరాలు

సమస్యలపై సమరం
నర్సన్నపేట గ్రామసభలో సిఎం పిలుపు సమస్యలను చూసి బెదరిపోకుండా వాటిపై యుద్ధం చేసి గెలవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. మెదక్జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండలంలోని … వివరాలు

శానీతో తెలంగాణ బంధం
ప్రపంచస్థాయి అగ్రశ్రేణి చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి మన రాజధాని నగరానికి తరలివచ్చాయి. ఈ మధ్యనే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాలకు … వివరాలు

మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి ‘భారతరత్న’ అబ్దుల్కలాం 84వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ కంచన్బాగ్లోని డిఆర్డిఎల్ ఎదుట నెలకొల్పిన అబ్దుల్కలాం విగ్రహాన్ని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అక్టోబర్ 15న ఆవిష్కరించారు. … వివరాలు