వార్తలు

మిషన్ కాకతీయ
తెలంగాణ గ్రామీణ వ్యవస్థకు చెరువే ఆదరువు. కాకతీయ కాలం నుంచి తెలంగాణ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువుల నిర్మాణం పెద్ద సంఖ్యలో జరిగింది. ఆ తరువాత ఆధికారంలోకి వచ్చిన … వివరాలు

మూడేళ్లలో విద్యుత్ మిగులు అధికారులకు సి.ఎం. ఆదేశం
ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద సింగరేణి పవర్ప్లాంట్ రెండో దశకు చెందిన 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల మూడో ప్లాంటు పనులకు ముఖ్యమంత్రి కె. … వివరాలు

పన్ను వసూళ్ళలో ఆదర్శం సిద్ధిపేట
రాష్ట్రంలోనే మొదటి స్థానం. రెండవ స్థానంలో సిరిసిల్ల, మూడవ స్థానంలో గజ్వేల్ గ్రామ పంచాయతీలలో పన్నులు వసూలు చేయడంలో సిద్ధిపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. వందకు … వివరాలు

‘యాదాద్రి’గా లక్ష్మీనరసింహక్షేత్రం నవగిరులుగా అభివృద్ధి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రధాన ఆలయం ఉన్న యాదగిరిగుట్టతో పాటు దాని చుట్టూ ఉన్న … వివరాలు

ఆకాశమార్గాల ఏర్పాటుకు నిధులు
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా 2015-16 వార్షిక బడ్జెట్లో కేటాయింపులు చేశారు. హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీటవేశారు. నగరంలో … వివరాలు

విద్యార్థుల్లో ఆనందం నింపిన సన్నబియ్యం బువ్వ
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పౌరులందరికీ సామాజిక, ఆర్థిక న్యాయం అందించే లక్ష్యంతో కృషి చేస్తున్నది. ‘బంగారు తెలంగాణ’ సాధన కోసం … వివరాలు

రాష్ట్రానికి ఢోకా లేదు.. ఉగాది వేడుకల్లో సి.ఎం. కె.సి.ఆర్
‘‘తెలుగు సంవత్సరాలలో మన్మథనామ సంవత్సరం 29వది. దేశంలో 29వ రాష్ట్రం తెలంగాణ. అంటే ఈ ఏడాది తెలంగాణకు అంతా మంచే జరుగుతుంది’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు … వివరాలు