మిషన్‌ కాకతీయ

తెలంగాణ గ్రామీణ వ్యవస్థకు చెరువే ఆదరువు. కాకతీయ కాలం నుంచి తెలంగాణ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువుల నిర్మాణం పెద్ద సంఖ్యలో జరిగింది. ఆ తరువాత ఆధికారంలోకి వచ్చిన … వివరాలు

మూడేళ్లలో విద్యుత్‌ మిగులు అధికారులకు సి.ఎం. ఆదేశం

ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ మండలం పెగడపల్లి వద్ద సింగరేణి పవర్‌ప్లాంట్‌ రెండో దశకు చెందిన 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల మూడో ప్లాంటు పనులకు ముఖ్యమంత్రి కె. … వివరాలు

పన్ను వసూళ్ళలో ఆదర్శం సిద్ధిపేట

రాష్ట్రంలోనే మొదటి స్థానం. రెండవ స్థానంలో సిరిసిల్ల, మూడవ స్థానంలో గజ్వేల్‌ గ్రామ పంచాయతీలలో పన్నులు వసూలు చేయడంలో సిద్ధిపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. వందకు … వివరాలు

రాష్ట్రంలో ఇక విద్యుత్‌ వెలుగులు

రాష్ట్రంలో 2018 నాటికి 24వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని, థర్మల్‌, హైడల్‌, సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల ద్వారా ఈ లక్ష్యం సాధించేందుకు ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమత్రి … వివరాలు

కమనీయం… రమణీయం సీతారాముల కళ్యాణం

శ్రీరామ నామస్మరణతో భద్రాద్రి ఉప్పొంగి పోయింది. నలుమూలలా రామనామం మార్మోగుతుండగా మార్చి 28న సీతారామ కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కన్నులపండువగా సాగిన కల్యాణమహోత్సవాన్ని చూసి … వివరాలు

పవర్‌ ప్రాజెక్టులకు రూ.15వేల కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న సరికొత్త పవర్‌ ప్రాజెక్టులకు 15వేల కోట్ల రూపాయల రుణం మంజూరైంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సమక్షంలో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ … వివరాలు

‘యాదాద్రి’గా లక్ష్మీనరసింహక్షేత్రం నవగిరులుగా అభివృద్ధి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రధాన ఆలయం ఉన్న యాదగిరిగుట్టతో పాటు దాని చుట్టూ ఉన్న … వివరాలు

ఆకాశమార్గాల ఏర్పాటుకు నిధులు

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా 2015-16 వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. హైదరాబాద్‌ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీటవేశారు. నగరంలో … వివరాలు

విద్యార్థుల్లో ఆనందం నింపిన సన్నబియ్యం బువ్వ

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పౌరులందరికీ సామాజిక, ఆర్థిక న్యాయం అందించే లక్ష్యంతో కృషి చేస్తున్నది. ‘బంగారు తెలంగాణ’ సాధన కోసం … వివరాలు

రాష్ట్రానికి ఢోకా లేదు.. ఉగాది వేడుకల్లో సి.ఎం. కె.సి.ఆర్‌

‘‘తెలుగు సంవత్సరాలలో మన్మథనామ సంవత్సరం 29వది. దేశంలో 29వ రాష్ట్రం తెలంగాణ. అంటే ఈ ఏడాది తెలంగాణకు అంతా మంచే జరుగుతుంది’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు … వివరాలు

1 67 68 69 70 71 78