వార్తలు

వైద్యానికి భరోసా సర్కారు దవాఖానా
ప్రజారోగ్యం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ బాధ్యతని నిబద్ధతతో, నిజాయితీగా నిరుపమానంగా నిర్వహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. వివరాలు

కాళేశ్వరం మానవ నిర్మిత అద్భుతం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘తెలంగాణ వరదాయిని, బహుళార్థసాధక ప్రాజెక్టులలో తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ కవులు, రచయితలు సందర్శించారు. వివరాలు

రాష్ట్రానికి పలు ‘స్కోచ్’ అవార్డులు
తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన అనేక పథకాలను ఇతర రాష్ట్రాల మేధావులు ఒకవైపు ప్రశంసిస్తుంటే, మరో వైపు ఆ పథకాలు ప్రామాణికమైనవని చెప్పడానికి ఆయా పథకాలకు అవార్డులు దక్కుతుండడమే నిదర్శనం. వివరాలు

అన్ని అనుమతులు సాధించిన తెలంగాణ జీవధార
తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుకు ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. వివరాలు

రూ.83 కోట్లతో పాతబస్తీ అభివృద్ధి
హైదరాబాద్ పాత నగరంలో రూ. 83కోట్ల విలువైన పలు అభివద్ధి పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి. రామారావు ప్రారంభించారు. వివరాలు

పోరాట యోధుడికి అరుదైన బహుమతి
”మా తాతయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా బందూక్ పట్టుకొని పోరాడిన యోధుడు. ఆయన రాసిన ఆత్మకథను తన 88వ పుట్టిన రోజు అయిన 17 జూన్ నాడు ఆవిష్కరించి తాతయ్యను సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాం. వివరాలు

ప్రధాని దృష్టికి పది సమస్యలు
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై గంటసేపు చర్చించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ నిధులు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచడం, వివరాలు

సీఎం ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివరాలు

పచ్చని పర్యావరణం నిర్మిద్దాం రండి! రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు
సమస్త సంపదల కంటే ఆరోగ్య సంపదే అత్యంత ప్రాధాన్యమైనదనీ, భవిష్యత్ తరాలకు ఆరోగ్యంగా పెరిగే వాతావరణాన్ని సమకూర్చడమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదనీ, వివరాలు

రైతు బీమా ఇలా పొందాలి
తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగంలో ఎక్కువమంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. వ్యవసాయమే వీరికి పూర్తి జీవనాధారం. ఏ కారణంవల్లనైనా ఆ రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబాలు అనాథలవుతున్నాయి. వివరాలు