విలీనం నుండి విభజన దాకా

ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం
తెలంగాణ ప్రజా సమితి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన డా॥ మర్రి చెన్నారెడ్డి 1969 మే 26వ తేదీనుంచి ప్రత్యేక తెలంగాణ ఆందోళన ‘‘రెండవ దశ’’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. … వివరాలు

ఉద్యమ సారధిగా డాక్టర్ చెన్నారెడ్డి
తెలంగాణ ప్రజా సమితి స్థాపించిన కొద్ది రోజులకే హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో సమితి ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకట్రామారెడ్డి అఖండ … వివరాలు

ఉద్యమంపై తూటాల వర్షం..
1969 జనవరి 19న జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత మరుసటి రోజు రాత్రి తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ సభ్యులు నారాయణగూడలోని న్యాయవాది రామచంద్రారెడ్డి ఇంట్లో సమావేశమైనారు. ఎస్. … వివరాలు

ఉద్యమంలో తొలి అడుగు
1960-62 మధ్య కర్నూలు జిల్లాలోని దళిత కుటుంబానికి చెందిన దామోదరం సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసినారు నీలం సంజీవరెడ్డి. నిజానికి తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, … వివరాలు