Featured News

సిద్ధిపేటకు హరిత మిత్ర అవార్డు..! పచ్చతోరణంతో..కళకళలాడుతున్న పట్టణం
పరిచయం అవసరం లేని పేరు సిద్ధిపేట..! ఇక్కడ అమలవుతున్న ఎన్నో ప్రభుత్వ పథకాలే స్ఫూర్తిదాయకం..! ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా.. ఖచ్చితంగా మొదటి స్థానంలో నిలుస్తుంది. సీఎం … వివరాలు

సృజనాత్మక చిత్రకారుడు జయంత్
చేయితిరిగిన చిత్రకారుడు జయంత్ కుంచెలో సృజనాత్మకత పాలెక్కువ. వాస్తవానికి ఆయన వాస్తవ వాద చిత్రకళారీతిలో తర్ఫీదుపొంది పట్టాలు సాధించినా, ఇవాళ ఆయన వివక్త రూపాలకు ప్రాధాన్యతనిస్తూ తనకంటూ … వివరాలు

స్వచ్ఛ ఛాంపియన్ కరీంనగర్
2016 సంవత్సరానికి స్వచ్ఛ ఛాంపియన్ అవార్డు కరీంనగర్ జిల్లాను వరించింది. వ్యక్తిగత మరుగుదొడ్లకు ప్రాధాన్యమిస్తూ జిల్లాను 2016 మార్చి నాటికి పూర్తిగా బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా … వివరాలు

పచ్చదనం పదిలంగుండాలె
పచ్చదనానికి తాను గాఢమైన ప్రేమికుడినని, రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంచడానికి ఏ చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడనని, అంతిమంగా తెలంగాణలో 33 శాతం అడవులు ఉండడం తన లక్ష్యమని … వివరాలు

మొగులు మీద సింగిడి
అన్నవరం దేవేందర్ ఈయేడు వానలు ఇరగ దంచుతున్నాయి. రెండు మూడేండ్ల కింద ఎండిపోయిన చెర్లు కుంటలల్ల నీళ్ళు నిండినయి. కప్పల బెకబెకలు ఇనొస్తున్నయి. కట్టలపొంటి నడుస్తుంటే నీళ్ళ … వివరాలు

యువతకు నైపుణ్య శిక్షణ
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణనిస్తే భారతదేశం తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీ రామారావు అన్నారు.. దేశవ్యాప్తంగా నిరుద్యోగ … వివరాలు

తెలంగాణ సాధనకు ఆమరణ నిరశన
తగ్గుముఖం పట్టిన తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి తెలంగాణ ప్రజాసమితి నేత డా|| మర్రి చెన్నారెడ్డి 1969లో అక్టోబర్ 10న సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ రెండవ వారం … వివరాలు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రసంగం
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ నేలను తన పావన జలాలతో పునీతం చేస్తున్న కృష్ణవేణికి పుష్కర మహోత్సవం జరుగుతున్న శుభ సందర్భంగా … వివరాలు

పానం పైలం డా|| నలిమెల భాస్కర్
తెలంగాణలో తెలుగులోని ”ప్రాణం” అనే పదాన్ని రావత్తు తీసివేసి ”పానం” అని పలుకుతున్నారు. ఇది ”క్రొత్త” లోంచి, ”ప్రాత” లోంచి ”బ్రతుకు”లోంచి రావత్తు మాయమైపోయిన మార్పులాంటిది. ”ప్రాణం” … వివరాలు

కొత్త జిల్లాల ముసాయిదా విడుదల
ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకే జిల్లాల పునర్వవ్యవస్థీకరణ చేపట్టినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆగస్ట్ 22న సచివాలయంలో కొత్త జిల్లాల ముసాయిదాను … వివరాలు