Home Slider

ఇక భూ రికార్డుల ప్రక్షాళన
భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా తెలంగాణలో భూ రికార్డులను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. వివరాలు →

పచ్చని ప్రకృతిని పిల్లలకు ఇద్దాం సి.ఎం. కె.సి.ఆర్
ఆకుపచ్చని తెలంగాణ సాధనే లక్ష్యంగా మొదలైన తెలంగాణకు హరితహారం మూడో ఏట అడుగుపెట్టింది. ప్రజా ఉద్యమం నుంచి పుట్టిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మరో సామాజిక ఉద్యమం చేస్తోంది . అదే ఆకుపచ్చని తెలంగాణ రాష్ట్ర సాధన. వివరాలు →

ఇంకా జాప్యం చేస్తే పాపమే: సీఎం
ఎస్.ఆర్.ఎస్.పి. కాలువలన్నింటినీ పూర్తి స్థాయిలో సిద్ధం చేసి వచ్చే ఏడాది నుంచి వందకు వందశాతం ఆయకట్టుకు నీరందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. వివరాలు →

ఎవరినీ వదలొధ్దు…
డ్రగ్స్, కల్తీల నియంత్రణ విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని, అన్ని కోణాలనుంచి లోతుగా దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వివరాలు →

అన్నింటా అగ్రగామిగా తెలంగాణ
తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరికీ హృదయపూర్వక నివాళులు సమర్పిస్తున్నాను. వివరాలు →

చేగోళ్ల పండుగ ‘పెద్ద ఏకాదశి’
తెలంగాణ జనపదాలలో ‘పెద్ద ఏకాదశి’గా ప్రసిద్ధమైన చేగోళ్ల పండుగ ‘తొలి ఏకాదశి’ ప్రతియేటా ఆషాఢమాసంలోని శుక్లపక్షంలో ఏకాదశినాడు సంభవించే ఈ పర్వదినానికి ఆధ్యాత్మికంగానూ, సాంస్కృతికంగానూ, సామాజికంగానూ ఎంతో ప్రాధాన్యం ఉంది. కాలమానాన్ని అనుసరించి దక్షిణాయాన ప్రవేశానికి ముఖద్వారంలా ఈ పండుగ కనబడుతుంది. వివరాలు →

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి చర్యలు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే రైతులు, కుల వృత్తులు బాగు పడాలని.. తెలంగాణ యాదవులు నా దృష్టిలో గొప్ప సంపద అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వివరాలు →

అక్టోబర్లో ప్రపంచ తెలుగు మహాసభలు
ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ దిశానిర్దేశం తెలుగు భాష – సాహిత్యాభివృద్ధి, వ్యాప్తిలో తెలంగాణలో జరిగిన కృషి ప్రపంచానికి తెలిసేలా తెలంగాణలో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి … వివరాలు →

ఎంత మార్పు!
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం. సింగూరు గుండా ప్రవహిస్తున్న సాగునీటి శకం. సింగూరు అంటే ప్రాజెక్టు కాదు. ధాన్య బంగారం.సిరుల గని.బంగారు తెలంగాణ నమూనా. మెతుకు … వివరాలు →

కోటి ఎకరాల సాగునీటి స్వప్నం
తెలంగాణ సాగునీటి రంగం సమైక్య రాష్ట్రంలో వివక్షకు, నిర్లక్ష్యానికి గురైందనేది అందరికీ తెలిసిందే. 2014కు ముందున్న స్థితిని ఒక్కసారి విహంగ వీక్షణం చేస్తే… 1956లో రాష్ట్రం ఏర్పడగానే … వివరాలు →