Home Slider

కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు సిఎం దిశానిర్దేశం
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియను కేవలం జిల్లాల విభజనే కాదని, మండలాల పునర్విభజనగా కూడా పరిగణించాల్సి వుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు … వివరాలు →

సత్కార్యాల సమాహారం… రంజాన్
– సూరి రమజాను మాసమా అవధుల్లేని సత్కార్యాల సమాహారమా! నీరాకతో మాలో విశ్వాసం పెరిగే ఉపవాస దీక్షతో మాలో ఉత్తేజం పొంగే! నీకై వేచిచూసిన చూపులెన్నో నీ రాకతో … వివరాలు →

బోనం మన ప్రత్యేకం
– ఆచార్య కసిరెడ్డి ఇంచుకంత బోనమీశ్వరార్పణమన్న పుణ్యలోకమునకు బోవునతడు… ఇది యోగివేమన మాట. భగవంతునికి అర్పణ చేసింది యేదైనా, ప్రసాదంగా అందరికీ పంచుతారు. అంటే అందరిలోని భగవంతునికే ఇస్తారన్నమాట. … వివరాలు →

ఆ శాసనం… మిషన్ కాకతీయకి ప్రతిరూపం
ప్రజా సుఖే సుఖం రాజ్ఞః ప్రజానాంచహితేహితం! నాత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాంతుప్రియంహితం!! ‘ప్రజల సుఖంలోనే రాజు సుఖం ఉన్నది. ప్రజా హితంలోనే రాజు హితం ఉన్నది. … వివరాలు →

కరువు నిధులు ఇవ్వండి
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన విపరీత, కరువులు పరిస్థితులకు కేంద్రం నుండి అందవలసిన నిధులు సరిగా సకాలంలో అందడం లేదని, వాటిని అందజేయడంలో అలసత్వం జరుగకుండా చూడాలని చెప్పడానికి … వివరాలు →

హైదరాబాద్లో ఆపిల్
రాష్ట్రం ప్రగతిపథంలో నడవాలంటే అన్నిరకాలుగా అభివృద్ధి సాధించాలి. ఇందుకోసం పారిశ్రామికంగా దూసుకువెళ్లవలసిన అవసరం ఉంది కాబట్టే మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు టీఎస్ఐపాస్ను ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ఈ … వివరాలు →

కొత్త విధానం.. ఐటీ రంగంపై తెలంగాణ ముద్ర
ప్రపంచ ఐ.టి రంగంపై తనదైన ముద్రవేసుకున్న తెలంగాణ రాష్ట్రం మరింతగా క్రియాశీలమయ్యేందుకు కొత్త ఐ.టి పాలసీని ఆవిష్కరించింది. ఐ.టి రంగానికి అత్యంత ఆకర్షణియ గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దటమే … వివరాలు →

దుర్ముఖిలో రాష్ట్రానికి మేలు
దుర్ముఖిలో రాష్ట్రానికి మేలు సరికొత్త సంవత్సరం ‘దుర్ముఖి’ ఉగాది వేడుకలను రాష్ట్ర దేవాదాయ శాఖ, భాషా సాంస్కృతిక శాఖలు రవీంద్రభారతి వేదికగా ఏప్రిల్ 8న ఘనంగా నిర్వహించాయి. … వివరాలు →

బీసీలకు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం పూలే జయంతి సభలో మంత్రి జోగు రామన్న
బీసీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని అటవీ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. ఏప్రిల్ 11న రవీంద్రభారతిలో జరిగిన మహాత్మా జ్యోతిబా … వివరాలు →