Home Slider

రహదారులన్నీ అద్దంలా మార్చాలి
రాబోయే రెండేళ్లలో తెలంగాణలోని రహదారులన్నీ అద్దంలా మార్చాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత ప్రభుత్వం రహదారులకే ప్రాధాన్యం … వివరాలు →

లోక కళ్యాణం కోసం సహస్ర చండీయాగం వేదఘోషతో మారుమ్రోగిన ఎర్రవల్లి
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భక్తి ప్రపత్తులతో నిర్వహించిన మహా రుద్ర సహిత సహస్ర చండీయాగం అంగరంగ వైభవంగా జరిగింది. రెండోసారి ముఖ్యమంత్రిగా అఖండ విజయం సాధించిన … వివరాలు →

మన లక్ష్యం ప్రాజెక్టుల పూర్తి
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ కోసం విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా గోదావరి, … వివరాలు →

ప్రజల అవసరాల ప్రాతిపదికగా బడ్జెట్
రాష్ట్రంలో సంపద పెంచాలి. పెంచిన సంపదను బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి వినియోగించాలి. ఇదీ మన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆశయం. ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం పలు … వివరాలు →

ఒకే మాట.. ఒకే బాట!
”పల్లెలు దేశానికి పట్టు కొమ్మలు” అని గాంధీజీ చెప్పిన మాటలు అక్షరాల నిజం చేయడమే కాదు. ఇవాళ ఇబ్రహీంపూర్ గ్రామం ఇండియాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులకే పాఠాలు నేర్పుతున్నది. వివరాలు →

శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం
ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. వివరాలు →

జనరంజక పాలనకు జనధృవీకరణ
2014 జూన్ 2న తెరాస ఆధ్వర్యంలో ఏర్పడిన గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల మూడు నెలల నాలుగు రోజుల పాలనానంతరం ముఖ్యమంత్రి కె.సి.ఆర్. శాసనసభను సెప్టెంబర్ 6న రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. వివరాలు →

ఎన్నెన్నో ప్రత్యేకతల ఏసయ్య మందిరం
క్రిస్మస్.. క్రైస్తవులు అత్యంత భక్తిప్రపత్తులతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ. ఈ పర్వదినం వస్తుందంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చిలన్నీ వేడుకలకు ముస్తాబవుతాయి. వివరాలు →

రెండోసారి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. వివరాలు →

ప్రజలు మెచ్చిన పాలనకు మరోసారి పట్టం
దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికలలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్) మరోసారి అఖండ విజయం … వివరాలు →